Wednesday, August 26, 2015

రైల్వే గేటు

ఈనాడు
సందర్భం సోమవారం తెల్లవారుజామున బెంగుళూరు నుంచి నాందేడ్ వెళ్తున్న నాందేడ్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి గురైంది. అనంతపురం జిల్లా పెనుకొండ సమీపంలో గ్రానైట్ రాళ్ళ లారీ అదుపు తప్పి రైల్వే గేటు వద్ద గేటుని డీకొని నాందేడ్ ఎక్స్‌ప్రెస్ ఫస్ట్‌క్లాస్ బోగీని డీకొన్నది. ఈ ప్రమాదంలో కర్ణాటక ఎమ్మెల్యే సహా అయిదుగురు మృతి  చెందారు.

No comments: