Sunday, August 23, 2015

ఉమ్మడి భవనం

ఆంధ్రజ్యోతి
సందర్బం : రాష్ట్ర విభజన తర్వాత సర్వీస్ కమీషన్‌ని విభజించి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్‌గా ఏర్పాటు చేసారు. పరిపాలన భవనం ఒక్కటే ఉండటం వలన భవనం విభజించుకుని ఎవరికి వారు కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.కాగా అంధ్రా ఉద్యోగి తమ కార్యాలయంలోనికి దొంగతనంగా ప్రవేశించాడని తెలంగాణ వారు ఆరోపించగా, లేదు సాదారణ పరిపాలనలో భాగంగానే తమ ఉద్యోగి వెళ్ళాడని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్‌ అంటుంది.

No comments: