Friday, August 21, 2015

అనారోగ్య ఫలం

ఈనాడు
సందర్భం: పండ్ల వ్యాపారులు రసాయనాలు ఉపయోగించి పండ్లను మాగబెడుతున్నారని ఈనాడులో కథనం ప్రచురితమైంది. దానిని ఉమ్మడి హైకోర్టు సుమోటోగా తీసుకుని విచారణకు ఆదేశించింది.ఆ పండ్లు ఆరోగ్యానికి హానికరమంటూ పండ్ల వ్యాపారులు తీవ్రవాదులకంటే ప్రమాదకరమంటూ హైకోర్టు ఘాటుగా వ్యఖ్యానించింది.  

No comments: