Friday, July 11, 2008

మధ్యాహ్న భోజనం

ఆహారంపై పాఠం చెబుతుంటే ఆకలేస్తుందంటావే కూర్చో.మన దేశం ఆహారోత్పత్తిలో స్వయంసంవృద్ధి సాదించెను.ఈ ఏడాది రికార్డ్ స్థాయిలో పంటలు పండినవి...రాసుకో!
సందర్భం:
పూర్తి స్థాయి బియ్యం సరఫరా లేకపోవడం వల్ల రాష్ట్రంలో చాలా పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం నిలిచిపోయింది.

No comments: