Thursday, July 24, 2008

వర్షంతో బాబుకున్న బంధమేంటో!

రాష్ట్రక్షేమం కోరి కొన్నాళ్ళపాటు డిల్లీలోనే ఉండమని మంత్రి బొత్స ఫోన్ సార్!
సందర్భం:
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నన్నాళ్ళు రాష్ట్రంలో పెద్దగా వర్షాలు పడేవి కాదు.రాజశేఖర రెడ్డి అధికారంలోకొచ్చినప్పటినుంచి వర్షాలు బానే పడేవి.కానీ, ఈ సంవత్సరం వర్షాభావం ఏర్పడి ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు.కేంద్రంలో మారిన రాజకీయ పరిస్థితుల వల్ల వారం రోజుల నుంచి బాబు డిల్లీలోనే ఉన్నారు.ఈవారం రోజులు ఋతుపవనాలు బలపడి, వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయి.ఏమిటీ విధి విచిత్రమూ!

No comments: