Saturday, July 19, 2008

రాజకీయ బిక్షాటన

సందర్భం:
విశ్వాస పరిక్షలో ఎలాగైనా నెగ్గాలనే ఉద్దేశంతో మన్మోహన్ ప్రభుత్వం చిన్నా చితకా పార్టీలకు మంత్రి పదవులు, నోట్ల కట్టలు ఆశ చూపి గేలం వేస్తుంది. మరొక వైపు యూపీఏ పార్టీలైన కాంగ్రెస్ నుంచి ఐదుగురు, సమాజ్‌వాది నుంచి 12 మంది, ఆర్‌జేడీ నుంచి ఐదుగురు ఎంపీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసే అవకాశం ఉంది.

No comments: